రాత్రి 12 కి పద్మా రహీమ్ కి కాల్ చేసింది. ‘హలో పద్మా, రేపటికోసం ఎదురుచూస్తున్నావా?’ ‘హాయ్ రహీమ్, అస్సలు నిద్ర పట్టడమే లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావ్?’ ‘నెను ట్రైన్

భర్తృహరి కన్యాపురానికి రాజుగా, భట్టి విక్రమాదిత్యులిద్దరూ అన్ని విషయాలనీ పర్యవేక్షిస్తుండగా సుఖంగా ఉన్నాడు. అతడు పెక్కు మంది అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. అతడికి తండ్రికిచ్చిన మాట గుర్తుంది. అందుచేత తన రాణులు

జానపద సాహిత్యంలో…. భట్టి విక్కమార్కుల కథలది ప్రత్యేక స్థానం. విక్రమాదిత్యుడు మహారాజు, భట్టి ఆయనకు మహామంత్రి. విక్రమాదిత్యుడి గొప్పతనమూ, ఆయనకు సోదరుడూ మంత్రీ కూడా అయిన భట్టి మేధావిత్వం గురించిన కథలివి.

అజయ్ వచ్చి పక్కన కూర్చోగానే రమ్య కొంచం ఇబ్బంది గా ఫీల్ అయినట్లుంది.నా మీద ఊగకుండా అలానే కూర్చుని నా కళ్ళలోకి చూస్తూ ఎదో ఆలోచిస్తూ ఉంది.ఇంతలో అజయ్ వాటర్ బాటిల్